Public App Logo
Profile Picture

NRPM News

@satya.pv50
30466Followers
14Following
చెట్టుపల్లిలో ఘనంగా ఐశ్వర్యాంబిక అమ్మవారి సారె ఊరేగింపు, మహాలక్ష్మి అవతారంలో ప్రత్యేక పూజలు, పలువురు హజరు
రాజకీయ వివాదంగా మారిన రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నెంబర్ పరిధిలో గల 1600 ఎకరాలు రెవెన్యూ,అటవీ బంజరు భూములు
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్నంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాన్ని శుభ్రం చేసిన చిన్నారి క్రీడాకారులు
అమరావతిలో విప్ ఛాంబర్లు, మీడియా కొసం పునర్మించిన భవనాన్ని ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా
చెట్టుపల్లి ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు
నాతవరంలో స్నానం కోసం కాలువలోకి దిగి నీట మునిగి తేజ అనే వ్యక్తి మృతి ఎస్ఐ తారకేశ్వరరావు వెల్లడి
వేతనాలు పెంచమంటే పనిగంటలు పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నర్సీపట్నంలో గాంధీ విగ్రహం ఎదుట సీఐటీయూ నిరసన
జీ.కోడూరు రైతుల శాంతియుత ఆందోళనను పోలీసులు భగ్నం చేయటం అప్రజాస్వామికం, సీపీఎం నాయకులు ధ్వజం
62రోజులు పాటు వేచిచూసి,63వ రోజైన మంగళవారం నర్సీపట్నంలో జీ.కోడూరు రాతిక్వారీ బాధితుల నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు
పట్నంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్న అధికారులు,వివిధ ప్రజాసంఘాలు ఆవేదన
పట్నంలో రోడ్డున పడ్డ ఆందోళనకారులు,అర్ధరాత్రి నిరాహారదీక్ష శిబిరం టెంట్లు పీకేసి పట్టుకుపోయిన రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది
కోటవుట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం ఉదయం 100 కిలోల గంజాయి,రెండు కార్లు, ఒక వ్యాన్ స్వాధీనం, ఏడుగురు అరెస్ట్
చెట్టుపల్లిలో ఐశ్వారాంబిక సహిత అనంతేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన విజయదశమి నవరాత్రి ఉత్సవాలు
మాకవరపాలెం మండలంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రెవెన్యూ అధికారులు అండతో టీడీపీ నేతలు కుట్ర,మాజీఎమ్మెల్యే ఆరోపణ
కుటుంబ కలహాలు కారణంగా పట్నంలోని బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఆత్మహత్య
శ్రీరాంపురం గ్రామంలో పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి
పదిహేనేళ్ళుగా రాచపల్లి పంచాయితీకి పన్ను చెల్లించని పయనీర్(అన్రాక్) అల్యూమినా కంపెనీ యాజమాన్యం, అధికారులు బేఖాతర్
కృష్ణాదేవిపేట మైత్రీ గ్రంథాలయంలో రీడింగ్ రూం ప్రారంభించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, పాల్గొన్న ఎస్పీ,ఆర్జేడీ
నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
మాదకద్రవ్యాల నిరోధం- యువత పాత్ర అనే అంశంపై శనివారం పట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
పరారీలో ఉన్న కరడుగట్టిన గంజాయి స్మగ్లర్ ను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ ,గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు వెల్లడి
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాల్ని తోలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో దస్తావేజు విలేఖరులు పెన్ డౌన్ ఆందోళన
పోలీసుల కళ్ళు కప్పి భీమబోయినపాలెం అసంపూర్తి మెడికల్ కాలేజీ భవనాల వద్ద భారీ ఎత్తున ఆందోళన జరిపిన జిల్లా వైసీపీ నాయకులు