Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

కనిగిరి: హనుమంతుడుపాడు మండలంలోని వాలి చర్ల ,నందనవనం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు

Kanigiri, Prakasam | Feb 19, 2026
హనుమంతునిపాడు మండలంలోని వాలి చర్ల, నందనవనం సచివాలయాలను ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం ఆకాశముకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ కేవైసీ, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను నూరు శాతం పూర్తిచేయాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.

MORE NEWS

కనిగిరి: హనుమంతుడుపాడు మండలంలోని వాలి చర్ల ,నందనవనం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు - Kanigiri News