Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

కనిగిరి: హనుమంతుడుపాడు మండలంలోని వాలి చర్ల ,నందనవనం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు

Kanigiri, Prakasam | Feb 19, 2026
హనుమంతునిపాడు మండలంలోని వాలి చర్ల, నందనవనం సచివాలయాలను ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం ఆకాశముకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ కేవైసీ, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను నూరు శాతం పూర్తిచేయాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.

MORE NEWS

కనిగిరి: హనుమంతుడుపాడు మండలంలోని వాలి చర్ల ,నందనవనం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు - Kanigiri News