*యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలంలోని చాపలమడుగు గ్రామం ఎస్సీ పాలెం లో త్రాగునీరు కోసం నూతన బోరు వేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కార్పొరేషన్& ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్" మన్నే రవీంద్ర "మరియు నియోజవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు.*
*#TEAMMANNERAVINDRA*