Public App Logo
Profile Picture

మన ప్రకాశంజిల్లా వార్తలు

@usr00403898
6Followers
0Following
కంభంలోని కందులాపురం సెంటర్ లో 2వేల కొబ్బరికాయలతో రూపొందించిన 20 అడుగుల వినూత్న గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.
తౌషిక్ తల్లి మౌలాబి మృతిపై తీవ్ర ఆవేదన..

ఒక తల్లి న్యాయం కోసం చేసిన పోరాటం ఇలా ముగియడం బాధాకరం..

సింగరాయకొండలో విద్యార్థి సయ్యద్ తౌషిక్ మృతి ఘటనపై న్యాయం కోసం నెలల తరబడి పోరాడిన ఆయన తల్లి మౌలాబి గారు కూడా మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసింది.

తన కుమారుడి మృతికి న్యాయం జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక తల్లి ఇంతకాలం పోరాటం చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం అత్యంత బాధాకరం.

ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నాను.

🔹 తౌషిక్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.

🔹 మౌలాబి గారి మృతికి దారితీసిన పరిస్థితులపై నిజానిజాలు వెలుగులోకి తేవాలి.

🔹 బాధిత కుటుంబానికి న్యాయం, అండగా ప్రభుత్వం నిలవాలి.

🔹 బాధ్యులు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

<nis:link nis:type=tag nis:id=justicefortoushiq nis:value=JusticeForToushiq nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=justiceformoulabi nis:value=JusticeForMoulabi nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=singarayakonda nis:value=Singarayakonda nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=justiceforminorities nis:value=JusticeForMinorities nis:enabled=true nis:link/>
Video 2
🚨 **గణేష్ కమిటీ సభ్యులతో ఎస్‌ఐ సమావేశం**

**తర్లుపాడు:** మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో *ఎస్‌ఐ బసవరాజు* సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల సూచనలు, గణేష్ ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ సూచించారు.
**మర్యాదపూర్వకంగా SSG చీఫ్ సెక్యూరిటీ ఎస్పీ భద్రయ్య ని కలిసిన పోలేపల్లి జనార్దన్*

*తర్లుపాడు వాసి, శ్రీశైలం వాసవి సముదాయ సత్రం జాయింట్ సెక్రటరీ పోలేపల్లి జనార్దన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం SSG చీఫ్ సెక్యూరిటీ ఎస్పీ భద్రయ్య జన్మదినం సందర్బంగా  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు*
Video 5
Video 6
🚨 **కుక్కకాటు బాధితుడికి వ్యాక్సిన్ లేదు.. ప్రశ్నిస్తే కుక్కలను దాడి చెయ్యలేక మా పై దాడికి వచ్చారా అంటూ క్రింది స్థాయి ఉద్యోగి దురుసు సమాధానం!**

**తర్లుపాడు:** స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఓ బాధితుడు మార్కాపురం వెళ్లి టీకా వేయించుకున్నాడు. రెండో డోస్ కోసం తిరిగి తర్లుపాడు పీహెచ్‌సీకి వచ్చిన బాధితుడు.. వ్యాక్సిన్ లేకుంటే ఎలా అని వైద్యుడిని ప్రశ్నిస్తుండగా, వైద్యుడు వివరణ ఇస్తున్న సమయంలో ఓ క్రింది స్థాయి ఉద్యోగి **“కుక్కలను దాడి చేయకుండా మా పై దాడికి వస్తారా?”** అంటూ దురుసుగా మాట్లాడినట్లు బాధితుడు ఆరోపించారు.
అత్యవసరమైన కుక్కకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై అధికారులు స్పందించి, బాధితులతో మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
*తర్లుపాడు మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ అఫ్రోజ్, తర్లుపాడు గ్రామ బూత్ కన్వీనర్ షేక్ ఖాసీం వలి, కో-కన్వీనర్ షేక్ బాషా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు*
🚨 **వినాయక నిమజ్జనంలో డీజేలకు నో!**

**తర్లుపాడు:** వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎస్‌ఐ **బసవరాజు** స్పష్టం చేశారు.

🔹 మండలంలోని డీజే సరఫరాదారులతో ఎస్‌ఐ సమావేశం
🔹 ఉన్నతాధికారుల సూచనలను వారికి వివరించిన పోలీసులు
🔹 నిమజ్జన సమయంలో డీజేలు, అధిక శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌లకు అనుమతి లేదు
🔹 ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ కోరారు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలో పెద్దపులి మృతి. మరో పులితో పోరాడుతూ మృతి చెందిట్లు ఫారెస్ట్ అధికారుల గుర్తింపు..
గాజులపల్లెలో భారీ అగ్ని ప్రమాదం 

సర్వం కోల్పోయామంటూ బాధితులు ఆవేదన

లక్షల్లో తీవ్ర నష్టం.. 

నంద్యాల జిల్లా మహానంది మండలం 

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో రాజు బైక్ మెకానిక్ షాప్  దగ్ధమైన ఘటన మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రాజు అనే వ్యక్తికి గాజులపల్లె మెట్టలో బైక్ మెకానిక్, స్పేర్ పార్ట్స్ షాపు ఉందన్నారు. రాత్రి ఎప్పటిలాగే షాపు మూసివేసి వెళ్లారన్నారు. అర్ధరాత్రి సమయంలో షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చలరేగాయి అన్నారు.స్థానికులు, చుట్టుపక్కల వారు  మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన  ఫలితం లేదన్నారు.అప్పటికే షాపులోని 8 బైకులు, స్పేర్ పార్ట్స్, ఆయిల్ క్యాన్లు కాలిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఎన్
🚨 **NH-565పై పోలీసుల ప్రత్యేక చర్యలు**

🛣️ **కలుజువ్వలపాడు వద్ద హెచ్చరిక సందేశాలు**

**తర్లుపాడు:** రహదారి భద్రతలో భాగంగా వాహనదారులను అప్రమత్తం చేసేందుకు తర్లుపాడు మండలం **కలుజువ్వలపాడు గ్రామం వద్ద NH-565పై హెచ్చరిక సందేశాలను స్పష్టంగా చిత్రించారు.**

వాహనదారులు అతివేగాన్ని నివారించి, రహదారి నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం **ఎస్‌ఐ బసవరాజు** ఆధ్వర్యంలో నిర్వహించగా **ఏఎస్‌ఐ మునాఫ్, కానిస్టేబుల్ నాసర్** పాల్గొన్నారు.

👉 **సురక్షిత ప్రయాణం.. ప్రతి ఒక్కరి బాధ్యత!**
Video 13
18 సంవత్సరాలు  నిండిన నిర్వాసితులకు ₹2 లక్షలు మాత్రమే ఇవ్వడం చాలా బాధాకరం. వీరు ఓటు హక్కు ఉన్న పౌరులమే. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల యువత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని నమ్ముతున్నాము. మిమ్మల్నే నమ్ముకుని న్యాయం కోరుతున్నారు . దయచేసి యువతకు 18 సంవత్సరాలు నిండిన వీరికి కూడా ₹12.5 లక్షల ప్యాకేజీ అందేలా న్యాయం చేయాలని ప్రభుత్వం ను కోరుతున్నారు TDP  AP SECRETARIAT .. Nara Lokesh
వెలుగొండ ప్రాజెక్ట్ ఫిడర్ కాలువలో ఉదృతంగ ప్రవహిస్తున్న కృష్ణమ్మ
గిద్దలూరు లో ఫుడ్ కమిషనర్ చింత ప్రతాప్ రెడ్డి సుడిగాలి పర్యటన
మృతదేహం కనిపించినా స్పందించలేదా..?*

*అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం!*

*దళితులమని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ*
*మృతదేహం కనిపించినా స్పందించలేదా..?*

*అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం!*

*దళితులమని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ*

వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో కొట్టుకుపోయిన వారి మృతదేహాల ఆచూకీ కోసం అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం దోర్నాల–మార్కాపురం ప్రధాన రహదారిపై బంధువులు ధర్నా నిర్వహించి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వినయ్ మృతదేహం ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు కనిపించినప్పటికీ, వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని బంధువులు ఆరోపించారు. మృతదేహాలు కొట్టుకుపోయి రోజులు గడుస్తున్నా గాలింపు చర్యలు వేగవంతం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము దళితులం కావడం వల్లే తమ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారి మృతదేహాల ఆచూకీ కనిపెట్
Video 19
వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితురాలు ఆవేదన మళ్ళీ గ్రామానికి చేరి ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ
మార్కాపురం మండలం వేములకోట సమీపంలోని కోమటి కుంట దగ్గర కార్లను తప్పించబోయి బోల్తా కొట్టిన సిమెంట్ లారీ పలువురికి స్వల్ప గాయాలు
మార్కాపురం మండలం వేములకోట సమీపంలోని కోమటి కుంట దగ్గర కార్లను తప్పించబోయి బోల్తా కొట్టిన సిమెంట్ లారీ పలువురికి స్వల్ప గాయాలు
<nis:link nis:type=tag nis:id=నిర్వాసితులకు_హౌస్_నిర్మాణానికి_ప్రభుత్వం_చేయూత_ఇవ్వాలి nis:value=నిర్వాసితులకు_హౌస్_నిర్మాణానికి_ప్రభుత్వం_చేయూత_ఇవ్వాలి nis:enabled=true nis:link/> 

ఇలా ఇల్లు లేక నడి రోడ్డుపై ఉండటం వారి బాధ ను చూస్తూ ఉండటం మనకు మంచిది కాదు...వారి త్యాగం వెళ్లకట్టలేము 

నిర్వాసితులకు గూడు ఏర్పాటు చెయ్యాలి వారికి ఇచ్చే గౌరవం ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వటమే 

ఎలాంటి సదుపాయాలు లేకుండానే ఊర్లు ఖాళీ చేయించారు… ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? 😢 మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల కోసం మేము ఇంత త్యాగం చేస్తున్నాం. మా త్యాగానికి ప్రతిఫలంగా మా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి. మా బాధలు, మా సమస్యలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి చేరేలా చేయండి. 🙏 మా త్యాగానికి న్యాయం కావాలి… మా కుటుంబాలకు గౌరవంగా జీవించే అవకాశం కావాలి. ✊ Nara Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh Ramanaidu Nimmala YS Jagan Mohan Reddy
మార్కాపురంలో ‘కౌశలం జాబ్ మేళా’ – నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం.

మార్కాపురం, 6.9.26

జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఎస్ జి ఎస్ డబ్ల్యూ వింగ్) ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 7, 2026 - సోమవారం) మార్కాపురంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మార్కాపురం జిల్లాలోని వివిధ మండలాలు మరియు పట్టణాలకు చెందిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 'స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు' ద్వారా ఇప్పటికే నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకున్న అభ్యర్థులతో పాటు, కొత్తగా హాజరయ్యే వారికి కూడా నేరుగా 'స్పాట్ రిజిస్ట్రేషన్' సదుపాయం కల్పించబడుతుందని తెలియజేశారు.

ఉద్యోగ మేళా వివరాలు:

రైజింగ్ కంపెనీ: ZF RANE Automotive India Pvt. Ltd

ఖాళీగా ఉన్న పోస్టులు: మెషిన్ ఆపరేటర్ (Machine Operator)

తేదీ & సమయం: 07-09-2026 (సోమవారం), ఉదయం 08:00 గంటల నుండి

వేదిక: డ్వాక్రా బజార్ (DWACRA Bazaar), మార్కాపురం

అర్హులైన యువతీ యువకులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్, పాస్