మార్కాపురం జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి మరియు మార్కాపురం జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు పట్నంశెట్టి రవి సుభాష్ అధ్యక్షతన 'ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) - 2026' పై ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. జిల్లాలోని ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు మరియు సవరణల పురోగతిపై సమగ్ర చర్చ.