జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శాకంబరి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దర్శనం
శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాడమాసం మూడవ శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శాకంబరి అలంకరణలో దర్శనం ఇచ్చింది. ఈ శాకంబరి అలంకరణకు 635 కిలోల కూరగాయలతో అలంకరణ చేయడం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైట్: ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శివ రేఖ, భక్తులు