Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Ahmedabad
Rahulgandhi

శింగనమల: బుక్కరాయసముద్రం జన చైతన్య కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రతి కాలనీ అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జనచైతన్య కాలనీలో బుధవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో పర్యటించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటం ప్రభుత్వంతోనే కాలనీలు గ్రామాలు అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి అధికారి సమిష్టిగా పనిచేసే మండలం అభివృద్ధి పరచాలన్నారు.

MORE NEWS