శింగనమల: నీలంపల్లి గ్రామంలోని గొర్రెల కాపరులు ఒకరిపై ఒకరు దాడి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నీలంపల్లి గ్రామంలోని శుక్రవారం సాయంత్రం 4గంటలు 50 నిమిషాల సమయంలో గొర్రెల కాపరులు ఘర్షణ చోటుచేసుకుంది .గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు .పూర్తి వివరాలు తేడాల్సిందన్నారు