నార్పల మండల కేంద్రంలోని శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఈనెల 28వ తేదీలోపు ఆర్బికలో ప్రతి రైతు పిఎం కిషన్ చేయించుకోవాలన్నారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం జారీ చేశారు m
శింగనమల: నార్పల మండల కేంద్రంలోని ఆర్ బి కే లో ప్రతి రైతు పిఎం కిషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్వేష్ తెలిపారు - Singanamala News