సింగనమల మండల కేంద్రంలోని నిమ్మస్కట్ట వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకొనడానికి మరమ్మత్తులు చేయుటకు ప్రభుత్వము రెండు లక్షల 50 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం ముస్లింలు శుక్రవారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీడీవో భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.