నీలంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామికి గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాల స్వీకరించారు. అనంతరం స్వామివని పల్లకిలో గ్రామ పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు.