Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

కనిగిరి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు శుక్రవారం తుదిగడుగు కావడంతో రైతులతో కిటకిటలాడిన వెలిగండ్లలో మీసేవ కామన్ సర్వీస్ సెంటర్లు

Kanigiri, Prakasam | Jul 31, 2026
వెలిగండ్ల: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును పెంచాలని వెలిగండ్ల మండలంలోని రైతులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి నేడు శుక్రవారం తుది గడువు కావడంతో వెలిగండ్ల మండలంలోని పలు మీసేవ కామన్ సర్వీస్ సెంటర్ ల వద్ద రైతులు బీమా చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కామన్ సర్వీస్ సెంటర్లు రైతులతో కిటకిటలాడాయి. దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్న సమయంలో సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు.

MORE NEWS

కనిగిరి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు శుక్రవారం తుదిగడుగు కావడంతో రైతులతో కిటకిటలాడిన వెలిగండ్లలో మీసేవ కామన్ సర్వీస్ సెంటర్లు - Kanigiri News