దర్శి: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: దర్శి విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు
పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు అని దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయితీపై విద్యుత్ సోలార్ పానెళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని తద్వారా బిల్లు తగ్గించుకోవచ్చని మరియు మిగిలిన విద్యుత్కు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు కావున దర్శి విద్యుత్ శాఖ పరిధిలో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.