Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

కొండపి: మర్రిపూడిలోని చిలంకూరులో భూసార పరీక్షా ఫలితాలు ఆధారంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన : జిల్లా వ్యవసాయ శాఖ జేడిఏ

Kondapi, Prakasam | Mar 28, 2025
మర్రిపూడి మండలం లోని చిలంకూరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం నందు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగించాలనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ జెడిఎ శ్రీనివాసరావు పాల్గొని రైతులకు పలు సూచన సలహాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయన ఎరువులను అధికంగా వాడడం వలన భూములు నిస్సారమవుతాయని తెలిపారు.అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.

MORE NEWS