Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

కొండపి: నీట్, ఐఐటీలో విద్యార్హత సాధించిన 57 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నాం: మంత్రి స్వామి

Kondapi, Prakasam | Feb 19, 2026
ఏపీలో నెట్ మరియు ఐఐటి కోర్సులలో విద్యార్హత సాధించిన 57 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి, ఈసారి గురుకుల పాఠశాలలో 161 మంది జేఈఈకి విద్యార్హత సాధించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వారికి పై చదువులు చదివేందుకు వసతులు కల్పిస్తామని అన్నారు.