ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులు భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. నెల రోజులపాటు రంజాన్ ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:14 నుంచి సాయంత్రం 6:23 నిమిషాల వరకు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఉపవాసం ఉండి దానాలు ఇవ్వడం వల్ల అల్లా కృప కలుగుతుందని ముస్లింలు రాగాడంగా నమ్ముతారు. ఉపవాసంతో పాటు రోజుకు మూడు పూటలు నమాజ్ చేస్తామని వారు తెలిపారు.