Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కొండపి: సింగరాయకొండలో విద్యార్థి మృతి పై కొనసాగుతున్న వివాదం, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్

Kondapi, Prakasam | Feb 20, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య పాఠశాలలో తౌషిక్ అనుమానస్పద మృతిపై త్రిసభ్య కమిటీ వేసి రోజులు గడుస్తున్నా సింగరాయకొండలో పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీలో జిల్లా ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, MRO రాజేశ్తో కలెక్టర్ ఈనెల 16న త్రిసభ్య కమిటీ నియమించారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శుక్రవారం కుటుంబ సభ్యులు అధికారులను నిలదీశారు.