దర్శి: వేసవి దృష్ట్యా విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలి : దర్శి విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు
వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా శనివారం దర్శి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిదృష్ట విద్యుత్ను పొదుపుగాపొదుపుగా వాడుకోవాలని అనవసరమైన సమయాలలో విద్యుత్ ఫ్యాన్లు ఏసీలను వినియోగించరాదని సూచించారు.