నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట మండలం బైరంకొండ గ్రామంలో ప్రజలకు సామాజిక అంశాలు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సైబర్ నేరాలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తదితర విషయాలపై పేట పోలీసులు కానిస్టేబుల్ నరసింహ హోంగార్డు సుధాకర్లు అవగాహన కల్పించారు.