Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ ట్రాక్టర్, ఓ మహిళ పులి మృతి, మరో ముగ్గురికి గాయాలు

India | Feb 17, 2026
నాగులుప్పలపాడు: ట్రాక్టర్ అద్భుతప్పి బోల్తాపడడంతో ఓ మహిళ కూలీ మృతి చెందగా, మరో ముగ్గురు మహిళా కూలీలు తీవ్ర గాయాల పాలైన సంఘటన నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పచ్చి పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మద్దిరాలపాడు వద్ద అదుపుతప్పి బోల్తాపడడంతో, నలుగురు మహిళా కూలీలపై పచ్చి పొగాకు పడిపోయింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళ కూలి మృతి చెందగా, మరో ముగ్గురు మహిళ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ

MORE NEWS

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ ట్రాక్టర్, ఓ మహిళ పులి మృతి, మరో ముగ్గురికి గాయాలు - India News