Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు నిధులు దోచుకుంటున్నాడు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Raptadu, Anantapur | Apr 20, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకోవడం తప్ప ఏ ప్రాజెక్టుకు కనీసం డిపిఓ కూడా చేయించలేదు, నందమూరి తారకరామారావు డిపిఓ చేయిస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పేరు చెప్పి దోచుకోవడమే ప్రధాన అజెండాగా చంద్రబాబు నాయుడు వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడు తప్ప రైతులకు ఏ మేలు చేయలేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.

MORE NEWS