Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Kedarnath
Weather
Noida
Rahul
Indianews

బద్దలాపురంలో రైతు గోపాల్ అరటి తోటను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినిత పత్రం ఇచ్చిన రైతు సంఘం నేతలు.

India | Nov 24, 2025
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3:45 నిమిషాల సమయంలో సత్య సాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహదేవ్ కనగానపల్లి సిపి పార్టీ మండల కార్యదర్శి బాలరాజు ఇతర రైతు సంఘం నేతలతో కలిసి బద్దలాపురం గ్రామంలో అరటి రైతు గోపాల్ తోటలో అరటి సాగును పరిశీలించి కనగానపల్లి ఎమ్మార్వో కు అరటి రైతులు ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మహదేవ్ బాలరాజు మాట్లాడుతూ సత్య సాయి జిల్లాలో 500 ఎకరాల్లో అరటి సాగు చేశారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు పండించిన అరటి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.