ఉరవకొండ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గంలోని విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామంలో శనివారం సాయంత్రం సాగు భూమి ఉండి అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి, అటవీ భూమి సాగుదారు రైతు కుటుంబాలకు "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" పథకం 2026-27 కింద మొదటి విడతగా ఆర్థిక సహాయాన్ని రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్. ------------------------------------ DIPRO.I&PR.ATP..