రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో విద్యార్థుల ను మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా.. ఇతర యాక్టివిటీస్ వైపు మళ్ళించాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం
చిన్నారుల్లో చదువులపై ఒత్తిడి తేకూడదు అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చదువుల్లో మార్కులు తక్కువగా వచ్చినంత మాత్రాన వారిని ఇబ్బందులు పెట్టవద్దని.. ఇతర కర్కులం యాక్టివిటీస్ వైపు మళ్ళించాలని సూచించారు