Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

మహబూబ్ నగర్ అర్బన్: గురు పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయాలలో భక్తుల రద్దీ

పవిత్రమైన గురు పౌర్ణమి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది నేడు ఈ నేపథ్యంలో ద్వారకమై ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకున్నారు ఈ దిశగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం తదితర కార్యక్రమాలు కొనసాగాయి ఈ దిశగా ఆలయ కమిటీ నిర్వాకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు కొనసాగుతాయని తెలిపారు

MORE NEWS