దర్శి: ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు
Darsi, Prakasam | Apr 28, 2025 ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో సోమవారం ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని డాక్టర్ రామాంజనేయులు తెలిపారు. డాక్టర్ సునీల్ గురవయ్య 100 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.