Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

జడ్చర్ల: తిరుమలగిరి: బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44 పై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఓ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44 పై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెనకనుంచి వస్తున్న ఓ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక స్వల్పంగా దెబ్బతింది. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.