మృతుడు కుంట భాస్కర్ S/O శ్రీను age 32 years occ: Lebour R/o pochammatemple Vinayakanagar Hydearabad Date 05/1/2026 నాడు km no 16/5 moulaali Gate వద్ద చెత్త పేపర్స్ కాళీ వాటర్ బాటిల్స్ ఎరుకుంటూ పట్టాలు దాటుచుండగా train రాక ను గమనించకపోవడం వలన గుర్తు తెలియని రైలుబండి డి కొట్టడము వలన తలకు బలమైన గాయాలు అయి అక్కడికి అక్కడే మృతి చెంది నట్లు అమ్ముగూడ staion Master Death message పంపించగ సికిందరాబాద్ GRP Sho గారి ఉత్తర్వు మేరకు panchanaama నిర్వహించి PME గురించి గాంధీ ఆసుపత్రికి body Shift