Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఖైరతాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

మృతుడు కుంట భాస్కర్ S/O శ్రీను age 32 years occ: Lebour R/o pochammatemple Vinayakanagar Hydearabad Date 05/1/2026 నాడు km no 16/5 moulaali Gate వద్ద చెత్త పేపర్స్ కాళీ వాటర్ బాటిల్స్ ఎరుకుంటూ పట్టాలు దాటుచుండగా train రాక ను గమనించకపోవడం వలన గుర్తు తెలియని రైలుబండి డి కొట్టడము వలన తలకు బలమైన గాయాలు అయి అక్కడికి అక్కడే మృతి చెంది నట్లు అమ్ముగూడ staion Master Death message పంపించగ సికిందరాబాద్ GRP Sho గారి ఉత్తర్వు మేరకు panchanaama నిర్వహించి PME గురించి గాంధీ ఆసుపత్రికి body Shift
ఖైరతాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి - Khairatabad News