రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ డ్రైవర్ను తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు ...కేసు నమోదు చేసిన పోలీసులు
అత్తాపూర్ PS పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ని తోటి స్నేహితులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సులేమాన్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ లాయిఫ్ (30)ను ముగ్గురు స్నేహితులు అత్తాపూర్ PVNR పిల్లర్ నంబర్ 258 వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని మద్యం సీసాలు పగులగొట్టి అతడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు