Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను కలసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Apr 18, 2026
ఢిల్లీ పర్యటనలో ఉన్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ శనివారం ఢిల్లీ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు కేంద్ర సహకారం గురించి కేంద్ర మంత్రివర్యులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు చర్చించారు.

MORE NEWS