Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: బూదగవి గ్రామంలో భూ వివాదంతో మనస్థాపం చెంది రెవిన్యూ, పోలీసుల సమక్షంలోనే పురుగుల మందు సేవించిన రైతు

Uravakonda, Anantapur | Apr 23, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో భూ వివాదంలో గురువారం రెవెన్యూ, పోలీసుల సమక్షంలోనే పురుగుల మందు తాగాడు రైతు మల్లికార్జున. కోర్టు పరిధిలోనున్న భూమిని కొలవడానికి వెళ్ళిన రెవెన్యూ అధికారులు, కోర్టు పరిధిలో ఉన్న ఆస్తి వివాదం ఎలా కొలతలు వేస్తారంటూ మనస్థాపంతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేసి చికిత్సలు అందించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MORE NEWS