కొండపి: ఒంగోలులో జరిగిన ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంఘ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలు వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా పలువురు అధికారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.