రాప్తాడు: నసనకోటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా దళితులతో కలిసి నివాళులర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలో మంగళవారం పదిన్నర గంటల సమయంలో దళితులు టిడిపి నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఘనంగా నివ్వాలని దళితులకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్ల వారికి హక్కులు సంక్షేమ పథకాలు పదవులు కూడా వస్తున్నాయని అందుకే అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు దళితులు పాల్గొన్నారు