Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: పదవ తరగతి విద్యార్థిని సాయి సమన్వికను సోలార్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సన్మానించిన టిడిపి జిల్లా నాయకులు

Uravakonda, Anantapur | May 3, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన కె.మల్లికార్జున, మమత దంపతుల కుమార్తె సాయి సమన్విక పదవ తరగతి పరీక్షల ఫలితల్లో 576/600 ఉత్తమ మార్కులు సాధించినందుకు, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున సోలార్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థానిక సోలార్ కార్యాలయంలో దుశ్యాలువాలు పూలమాలలతో ఆదివారం విద్యార్థినికి సన్మానించడం జరిగింది. విద్యార్థిని పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం ఎం జె పి ఏ పి బి సి డబ్ల్యూ ఆర్ (బాలికల) పాఠశాలలో పదో తరగతి చదివి మంచి మార్కులు సాధించింది.

MORE NEWS