రాప్తాడు: కనుగానపల్లిలో కస్తూరిబా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలను పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కస్తూరి బాలికల పాఠశాల అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనగానపల్లి మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలకు ఒక కోటి 25 లక్షల రూపాయల ఎస్ ఎస్ ఏ నిధులతో అదనపు గదులు నిర్మాణాలను పరిశీలించడం జరిగిందని వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టిడిపి నేతలు పాల్గొన్నారు.