తాడిపత్రి: తాడిపత్రి మండలంలోని చుక్కలూరు క్రాస్ వద్ద మట్కా బీటర్లను అరెస్టు చేసి నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
తాడిపత్రి మండలంలోని చుక్కలూరు క్రాస్ వద్ద బుధవారం ఇద్దరు మట్కాబీటర్లను అరెస్ట్ చేసి.. వారివద్ద నుంచి రూ.1,01,770 నగదు, మట్కాచిట్టీలు స్వాధీనం చేసుకున్నా మని రూరల్ ఎస్ఐ ధరణీబాబు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తి కొండకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.