Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

కొండపి: పొన్నలూరులోని సంగమేశ్వర ప్రాజెక్టుకు బడ్జెట్లో 25 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల,రైతులు

Kondapi, Prakasam | Feb 19, 2026
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించినా 10శాతం కూడా పూర్తి కాలేదు. మంత్రి స్వామి చొరవతో రూ.165 కోట్ల అంచనాతో ఈ ఏడాది బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు మంచినీరు అందనుంది

MORE NEWS

కొండపి: పొన్నలూరులోని సంగమేశ్వర ప్రాజెక్టుకు బడ్జెట్లో 25 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల,రైతులు - Kondapi News