Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: పండమేరు వంక వద్ద నాలుగు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Apr 7, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయి నగర్ పండమేరు వంక వద్ద మంగళవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ చిన్మయ నగర్ అనంతపురం కలుపుతూ పండమేరు వంక వద్ద నాలుగు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించి త్వరలోనే ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.

MORE NEWS