రాప్తాడు: నిరుద్యోగులను మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలి ఐజి నగర్లో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి నరేష్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఐజి కాలనీలో ఆదివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో 67వ అభివృద్ధి దినోత్సవ వేడుకలను రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనంజయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎలాంటి హామీ నెరవేర్చలేదని కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు రాష్ట్రంలో నెరవేర్చలేదని నిరుద్యోగ యువకులు పోరాటాలు చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి అనంతపురం నరేష్ పేర్కొన్న.