వికారాబాద్: ఈనెల 21న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో cm రేవంత్ రెడ్డి పర్యటన కు అధికారులు అందుబాటులో ఉండాలి కలెక్టర్ నారాయణరెడ్డి
ఈనెల 21న వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని, అధికారులందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.