బూర్గంపహాడ్: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరకు చెందిన యువకుడు అదృశం, కేసు నమోదు చేసిన పోలీసులు
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజారకు చెందిన బత్తిని శ్రీకాంత్ రెడ్డి ఈనెల 1 బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా బూర్గంపాడు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.