Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్

Kanigiri, Prakasam | May 26, 2026
కనిగిరి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలోని రికార్డులను మరియు గోడౌన్లలో ఎరువుల స్టాకులను ఆయన పరిశీలించారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే ఎరువులు దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడిఏ హెచ్చరించారు. ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేయవద్దని, నకిలీ ఎరువు, పురుగుమందులను విక్రయించే దుకాణాల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్ - Kanigiri News