Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

కొండపి: సింహాచలంలో గోడ కూలి మృతి చెందిన మృతులకు సంతాపం తెలిపిన మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 30, 2025
సింహాచలం ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్వామి అన్నారు. చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా టంగుటూరు మండలంలోని పాలెం లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అధికారులు నెల రోజులపాటు శ్రమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించినా, అకాల వర్షానికి ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

MORE NEWS