Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: చెన్నై కొత్తపల్లిలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు సంబరాలు నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Apr 4, 2026
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో శనివారం 11 గంటల 45 నిమిషాల సమయంలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా టిడిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి మరింత అభివృద్ధి చెందని అమరావతి అభివృద్ధి కోసమే పార్లమెంటు సమావేశంలో చట్టబద్ధత కల్పించడం జరిగిందని అందుకు కృతజ్ఞతగా టిడిపి నేతలతో కలిసి సంబరాలు నిర్వహించి ర్యాలీ నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.

MORE NEWS