Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

Kanigiri, Prakasam | Apr 6, 2026
కనిగిరి మండలం కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రైల్వే స్టేషన్ వద్ద అకస్మాత్తుగా పిడుగు పడింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో కూలి పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దుర్గేష్ కుమార్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

MORE NEWS