Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: పేర్నమిట్టలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తాడు రోడ్డుకు శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | Jun 11, 2026
సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్టలో రూ.4 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న తారు రోడ్డుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ గురువారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టి ఈ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS