ఉరవకొండ: స్వగ్రామం పెద్ద కౌకుంట్లలో నేడు ప్రజలకు అందుబాటులో గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామం పెద్ద కౌకుంట్లలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ రేపు అనగా 27-04-2026 (సోమవారం) నాడు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారని ఐ అండ్ పీఆర్ కార్యాలయ అధికారులు ఆదివారం సాయంత్రం ప్రకటనలో పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉదయం 10 గంటల నుండి పెద్ద కౌకుంట్ల గ్రామం నందు ప్రజలకు అందుబాటులో ఉంటారని అధికారులు పేర్కొన్నారు.