మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామం పొలాలలో మంగళవారం అన్నదమ్ముల గొడవల్లో నాగులురయ్య మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అజయ్ కుమార్ అన్నారు. ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. 2018 వ సంవత్సరంలో కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.