Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli

యర్రగొండపాలెం: తిమ్మాపురం పొలంలో హత్యకు గురికాబడిన కేసు పై దర్యాప్తు ముమ్మరంగా చేపడుతున్నట్లు సీఐ అజయ్ కుమార్ వెల్లడి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామం పొలాలలో మంగళవారం అన్నదమ్ముల గొడవల్లో నాగులురయ్య మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అజయ్ కుమార్ అన్నారు. ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. 2018 వ సంవత్సరంలో కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

MORE NEWS