Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

యర్రగొండపాలెం: తిమ్మాపురం పొలంలో హత్యకు గురికాబడిన కేసు పై దర్యాప్తు ముమ్మరంగా చేపడుతున్నట్లు సీఐ అజయ్ కుమార్ వెల్లడి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామం పొలాలలో మంగళవారం అన్నదమ్ముల గొడవల్లో నాగులురయ్య మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అజయ్ కుమార్ అన్నారు. ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అన్నారు. 2018 వ సంవత్సరంలో కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

MORE NEWS