సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మద్దిపాడు: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద మంగళవారం వెలుగు చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడు గుండ్లపాడు వద్ద గుర్తుతెలియని మూర్తి దేహం వెలుగు చూడడంతో స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎవరిది? ఎలా చనిపోయాడు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.