ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలురు గురుకుల కళాశాలలో చదువుతున్న ఇరువురు విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన జేఈఈ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ బుధవారం తెలిపారు. ఈ ఫలితాలలో ప్రేమ్ కుమార్ 67.22 దినేష్ కుమార్ 66.4% శాతం సాధించి ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు.